Advertisement
రబీ ఆకుమడులకు నీటి లభ్యత పై రైతులను కలిసిన డెల్టా చైర్మన్ మురాలశెట్టి

పిఠాపురం, సింహగర్జన ప్రతినిధి, డిసెంబర్ 08 : పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ, ఎండపల్లి గ్రామాలలో రబీ పంటకు ఆకుమడులు సిద్ధం చేసుకుంటున్న రైతులను కలిసి నీటి లభ్యత…

Read More
సహకార సంఘాల ఉద్యోగుల డిమాండ్ల సాధనకై దీక్షలు

పిఠాపురం, సింహగర్జన ప్రతినిధి, డిసెంబర్ 08 : పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలంలో సహకార సంఘాల ఉద్యోగులు తమ ప్రధాన డిమాండ్ల సాధనకై కొత్తపల్లి సొసైటీ బ్యాంకు…

Read More
రావులపాలెం అరటి మార్కెట్ యార్డు అభివృద్ధికి కృషి

రావులపాలెం, సింహగర్జన ప్రతినిధి, డిసెంబర్ 08 : రావులపాలెం అరటి మార్కెట్ యార్డ్ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తానని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు.…

Read More
రైతులకు ఆదాయం రావాలనేదే ప్రభుత్వ ఉద్దేశ్యం

రావులపాలెం, సింహగర్జన ప్రతినిధి, డిసెంబర్ 08 : రైతు నిలదొక్కుకోవాలి, రైతులకు ఆదాయం రావాలనేదే ప్రభుత్వ ఉద్దేశ్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం మార్కెట్…

Read More
కవితా రచనలో విజేతగా కొండూరు

గూడూరు, సింహగర్జన ప్రతినిధి, డిసెంబర్ 08 : ఐఎస్ఓ గుర్తింపు కలిగిన సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ శ్రీశ్రీ కళా వేదిక వారు దగ్గరైన దూరాలు…

Read More
డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కు ఘన నివాళులు అర్పించిన ఆసుపత్రి సిబ్బంది

తాళ్ళరేవు, సింహగర్జన ప్రతినిధి, డిసెంబర్ 06 : తాళ్ళరేవు మండలంలో గల సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో అంబేడ్కర్ 69వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా జెల్లావారి…

Read More
స్క్రబ్ టైఫస్ కేసుల నమోదుపై సీఎం చంద్రబాబు సమీక్ష

– వ్యాధిపై అవగాహన కల్పించాలన్న సీఎం చంద్రబాబు – వ్యాధి తీవ్రత పెరగక ముందే చికిత్స అందించాలని సూచన – స్క్రబ్ టైఫస్ అంటువ్యాధి కాదన్న అధికారులు…

Read More
డిప్యూటీ సీఎం పదవికి పవన్ అనర్హుడు.. కేబినెట్ నుంచి తొలగించాలి : సీపీఐ నారాయణ

– పవన్ వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయ‌న్న నారాయ‌ణ‌ – రాజకీయాలు వదిలి సనాతన ధర్మం చూసుకోవాలని హితవు – దిష్టి వంటి…

Read More
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనేదే కూటమి ప్రభుత్వ ఉద్దేశ్యం

– రైతుల అవగాహన కోసమే వర్క్ షాపులు – దేవరపల్లి వర్క్ షాప్ లో యువనేత బండారు సంజీవ్ కొత్తపేట, సింహగర్జన ప్రతినిధి, డిసెంబర్ 03 :…

Read More
జయంతి ఉత్సవాల ప్రచార పోస్టర్ ఆవిష్కరణ

కేయూ క్యాంపస్, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 27 : తెలుగు వెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో జనవరి 2026న నిర్వహించనున్న స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్…

Read More