# సింహగర్జన న్యూస్ ## Posts - [మహిళా సాధికారిత దిశగా అడుగులు](https://simhagarjana.com/%e0%b0%ae%e0%b0%b9%e0%b0%bf%e0%b0%b3%e0%b0%be-%e0%b0%b8%e0%b0%be%e0%b0%a7%e0%b0%bf%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a4-%e0%b0%a6%e0%b0%bf%e0%b0%b6%e0%b0%97%e0%b0%be-%e0%b0%85%e0%b0%a1/): హైదరాబాద్, సింహగర్జన ప్రతినిధి, ఏప్రియల్ 13 : సోమవారం సాయంత్రం సికింద్రాబాద్ లో ఉన్న లాల్ బజార్ కూడలిలో మహిళలచే నిర్వహించబడే పియంఓ (ప్రకృతి మాతృ ఆర్గానిక్) షాపును పిఠాపురం పట్టణానికి చెందిన శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా గురువర్యులు రిబ్బన్ కట్ ప్రారంభించారు. తొలుత ఆయన షాపులో పూజా క్రతువుని పూర్తిచేసి మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ స్త్రీ సాధికారత సమాజానికి ఎంతో అవసరమని, సహజ సిద్ధంగా మాతృమూర్తుల స్వహస్తాలతో వండిన వంటకాలను సమాజానికి అందించడం ద్వారా ఎంతో మేలు కలుగుతుందని వారు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పూర్వకాలపు మనుగడకు దూరంగా యాంత్రిక జీవితం గడుపుతున్న తెలంగాణ రాష్ట్ర నగరవాసులకు అతి చేరువుగా సహజ సిద్ధమైన ఆర్గానిక్ పిండి వంటలను చేరువ చేయాలన్న సంకల్పంతో మాతృమూర్తులు చేపట్టిన ఈ కార్యక్రమం శుభప్రదం కావాలని, ఈ కార్యక్రమం చేపట్టినటువంటి రాజ్యలక్ష్మి, ఉమా, సునీత, […] - [వికలాంగుల చెంతకు వీరయ్య -2 ప్రోగ్రామ్ పేరుతో ప్రత్యేక గ్రీవెన్స్ లు ఏర్పాటు](https://simhagarjana.com/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%95%e0%b0%b2%e0%b0%be%e0%b0%82%e0%b0%97%e0%b1%81%e0%b0%b2-%e0%b0%9a%e0%b1%86%e0%b0%82%e0%b0%a4%e0%b0%95%e0%b1%81-%e0%b0%b5%e0%b1%80%e0%b0%b0%e0%b0%af%e0%b1%8d%e0%b0%af-2/): హైదరాబాద్, సింహగర్జన ప్రతినిధి, ఏప్రియల్ 04 : వచ్చే సోమవారం నుండి ప్రారంభం ఉత్తర తెలంగాణలో రెండు రోజులు మరియు దక్షిణ తెలంగాణలో రెండు రోజులు కార్యక్రమంకి వికలాంగుల కార్పొరేషన్ ఛైర్మన్, వికలాంగుల ముద్దు బిడ్డ ముత్తినేని వీరయ్య శ్రీకారం చుట్టారు. ఈ ప్రత్యేక గ్రీవెన్స్ లో ఆయన స్వయంగా పాల్గొని వికలాంగుల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. హైదరాబాద్ లో రెండు రోజులు గ్రీవెన్స్ నిర్వహించనున్నారు. ఈ నెల 6వ తేదీ వికలాంగుల చెంతకు వీరయ్య -2ప్రోగ్రామ్ (ప్రత్యేక గ్రీవెన్స్) కార్యక్రమం ప్రారంభం కానుంది. 7వ తేదీ హైదరాబాద్ జి.హెచ్.ఏం.సి కమిషనర్ తో నిరుద్యోగ సంఘాలు ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం. 8వ తేదీ వికలాంగుల ఉద్యోగ సంఘాలతో సమావేశం (వికలాంగుల కార్పొరేషన్ ఆఫీస్), మరగుజ్జుల సమస్యలు పై మరగుజ్జుల నాయకులతో ప్రత్యేక చర్చ నిర్వహించనున్నట్లు తెలిపారు. 9వ తేదీ వికలాంగుల చెంతకు వీరయ్య […] - [దండగర్ర మరియు దర్శిపర్రు గ్రామాల్లో ఏఎస్ఆర్‌హెచ్ఎంసి మరియు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ ఉచిత వైద్య శిబిరాలు మరియు అవగాహన సదస్సులు](https://simhagarjana.com/%e0%b0%a6%e0%b0%82%e0%b0%a1%e0%b0%97%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b0-%e0%b0%ae%e0%b0%b0%e0%b0%bf%e0%b0%af%e0%b1%81-%e0%b0%a6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b6%e0%b0%bf%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b0%e0%b1%81/): తాడేపల్లిగూడెం, సింహగర్జన ప్రతినిధి, ఏప్రియల్ 04 : ప్రపంచ హోమియోపతి వారోత్సవాలలో భాగంగా శనివారం నాలుగవ రోజున ఏఎస్ఆర్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ (ఏఎస్ఆర్‌హెచ్ఎంసి) మరియు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ సంయుక్తంగా తమ సామాజిక సేవా కార్యక్రమాలను మరింత ఉధృతం చేశాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని దండగర్ర మరియు దర్శిపర్రు గ్రామాల్లో ఈ రోజు నిర్వహించిన వైద్య శిబిరాలు ఆధునిక జీవనశైలి వ్యాధుల నివారణలో హోమియోపతి యొక్క ప్రాముఖ్యతను చాటిచెప్పాయి. నేటి కాలంలో వేగంగా విస్తరిస్తున్న మధుమేహం, రక్తపోటు మరియు అధిక బరువు వంటి జీవనశైలి వ్యాధులను అరికట్టడమే ఈ రోజు ప్రధాన లక్ష్యంగా సాగింది. గ్రామస్తులు మరియు కార్యాలయ సిబ్బందికి అధునాతన రక్త పరీక్షలు మరియు వైద్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య నిపుణులు మాట్లాడుతూ, హోమియోపతి కేవలం వ్యాధి లక్షణాలను అణచివేయడమే కాకుండా, శరీరంలోని అసమతుల్యతను సరిచేసి వ్యాధిని మూలాల నుండి నయం […] - [బల్లిపాడు మరియు పైడిపర్రు గ్రామాలకు చేరిన "గ్రీన్ మెడిసిన్"](https://simhagarjana.com/%e0%b0%ac%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf%e0%b0%aa%e0%b0%be%e0%b0%a1%e0%b1%81-%e0%b0%ae%e0%b0%b0%e0%b0%bf%e0%b0%af%e0%b1%81-%e0%b0%aa%e0%b1%88%e0%b0%a1%e0%b0%bf%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b0/): బల్లిపాడు/పైడిపర్రు, సింహగర్జన ప్రతినిధి, ఏప్రియల్ 03 : ప్రపంచ హోమియోపతి వారోత్సవాలలో భాగంగా మూడవ రోజున ఏఎస్ఆర్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మరియు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ సంయుక్తంగా తమ “ప్రాజెక్ట్ హెల్త్ తాడేపల్లిగూడెం” మిషన్‌ను బల్లిపాడు మరియు పైడిపర్రు గ్రామాల్లో నిర్వహించాయి. హై-టెక్ డయాగ్నోస్టిక్ స్క్రీనింగ్ మరియు హోమియోపతిని ఎటువంటి దుష్ప్రభావాలు లేని పర్యావరణహిత “గ్రీన్ మెడిసిన్”గా ప్రచారం చేసే క్షేత్రస్థాయి ప్రచారంతో సాగింది. విశ్లేషణ బల్లిపాడు శిబిరంలో ప్రసంగించిన ఏఎస్ఆర్‌హెచ్ఎంసి ప్రిన్సిపాల్ డాక్టర్ ఆనంద కుమార్ పింగళి హోమియోపతి వ్యవస్థ యొక్క విస్తరిస్తున్న పరిధిని నొక్కి చెప్పారు. హోమియోపతి అనేది కేవలం మానవ ఆరోగ్యానికే పరిమితం కాకుండా, మొక్కలు మరియు జంతువులకు కూడా ఎంతో మేలు చేస్తుందని, దీనిపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ వైద్య విధానం యొక్క ప్రభావంపై ఆయన మాట్లాడుతూ, ఏదైనా వ్యాధి నయం కాకపోతే అది […] - [ఘనంగా ప్రపంచ హోమియోపతి అవగాహన వారోత్సవాలు ప్రారంభం](https://simhagarjana.com/%e0%b0%98%e0%b0%a8%e0%b0%82%e0%b0%97%e0%b0%be-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%aa%e0%b0%82%e0%b0%9a-%e0%b0%b9%e0%b1%8b%e0%b0%ae%e0%b0%bf%e0%b0%af%e0%b1%8b%e0%b0%aa%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%85/): తాడేపల్లిగూడెం, సింహగర్జన ప్రతినిధి, ఏప్రిల్ 01 : ప్రపంచ హోమియోపతి అవగాహన వారోత్సవాల ప్రారంభం సందర్భంగా ఏ.ఎస్.ఆర్ హోమియోపతిక్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ (ఏ.ఎస్.ఆర్ హెచ్.ఎం.సి) మరియు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (UARDT) సంయుక్త ఆధ్వర్యంలో నేడు తాడేపల్లిగూడెంలో భారీ హోమియోపతి అవగాహన ర్యాలీ నిర్వహించబడింది. భారతీయ హోమియోపతి : సాంప్రదాయ జ్ఞానం నుండి స్పష్టమైన విజ్ఞానం వరకు అనే ఇతివృత్తంతో జరిగిన ఈ కార్యక్రమం, హోమియోపతి వైద్యం యొక్క శాస్త్రీయత మరియు ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 9వ పీఠాధిపతి మరియు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ ఛైర్మన్ సద్గురు డాక్టర్ ఉమర్ ఆలీషా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. గౌరవ అతిథిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. […] - [కాకినాడలో సింహగర్జన సెగ – కలెక్టరేట్‌కు కదిలిన బీసీవై పార్టీ శ్రేణులు](https://simhagarjana.com/%e0%b0%95%e0%b0%be%e0%b0%95%e0%b0%bf%e0%b0%a8%e0%b0%be%e0%b0%a1%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b8%e0%b0%bf%e0%b0%82%e0%b0%b9%e0%b0%97%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9c%e0%b0%a8-%e0%b0%b8%e0%b1%86%e0%b0%97/): పిఠాపురం, సింహగర్జన ప్రతినిధి, మార్చి 24 : భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) వ్యవస్థాపక అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ పిలుపు మేరకు పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మంగళవారం కాకినాడ కలెక్టరేట్‌కు భారీగా తరలి వెళ్లి కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. “సింహ గర్జన” వేదికగా పార్టీ ప్రతిపాదించిన ఐదు కీలక డిమాండ్లను తక్షణమే అమలు చేయాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు. అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో పిఠాపురం బీసీవై పార్టీ కన్వీనర్ శీరం శ్రీను మాట్లాడుతూ బీసీ హక్కుల విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేయకూడదని, వెంటనే చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. బీసీ రక్షణ చట్టం తక్షణ అమలు, రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూమి కేటాయింపు, బీసీ కులాల కార్పొరేషన్లకు తగిన నిధుల విడుదల, రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర కుల గణన నిర్వహణ, విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలు మరియు చట్టసభల్లో బీసీలకు 44% […] - [మహిళలే ప్రగతికి మూలాధారం - ఇంటి లక్ష్మీ దుర్గ](https://simhagarjana.com/%e0%b0%ae%e0%b0%b9%e0%b0%bf%e0%b0%b3%e0%b0%b2%e0%b1%87-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%97%e0%b0%a4%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%ae%e0%b1%82%e0%b0%b2%e0%b0%be%e0%b0%a7%e0%b0%be%e0%b0%b0%e0%b0%82/): హైదరాబాద్, సింహగర్జన ప్రతినిధి, మార్చి 23 : మహిళలే ప్రగతికి మూలాధారం అని జీవనది ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఇంటి లక్ష్మీ దుర్గ అన్నారు. రవీంద్రభారతి మినీహాల్లో జీవనది ఫౌండేషన్ మరియు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెంగాణ భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా పవిత్ర జీవ నదుల పుష్కర పురస్కారాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజంలో పలు రంగాలలో ప్రతిభ కనబరుస్తున్న మహిళలకు పురస్కారాలతో ముఖ్య అధితిలు లయన్ విజయరంగ, అలనాటి టి.వి.యాంకర్ విజయదుర్గ సత్కరించారు. తొలుత శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి వారి చిత్ర పటానికి పూల మాల వేసి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన మహేశ్వరి తాను స్వయంగా రచించిన గీతాన్ని ఆలపించారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా […] - [కిరణ్ రెడ్డి తుమ్మ సినీ ప్రయాణం యువతకు ఆదర్శం కావాలి](https://simhagarjana.com/%e0%b0%95%e0%b0%bf%e0%b0%b0%e0%b0%a3%e0%b1%8d-%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%a4%e0%b1%81%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8%e0%b1%80-%e0%b0%aa/): క్రమశిక్షణ, పట్టుదల గురువులంటే గౌరవం సినీ సేద్యంలో మొక్క ఎదుగుదలకు ఎరువు. ఎక్కడో మారుమూల పల్లెప్రాంతం. సినీ మూలాలు అస్సలు లేవు. రంగారెడ్డి జిల్లాలో, రెడ్డి పురంలో పుట్టి పూర్వ జన్మ సుకృతమో, పట్టుదలో తెలియదు గురువుల ఆశీర్వాద బలంతో 2003లో తెలుగు సినీ పరిశ్రమకు సాదా సీదాగా ప్రవేశం. నిరాశ మిగిలింది. ప్రయత్నాలు ఆపలేదు వ్రాసే అక్షరాలు ఆగలేదు, అదే ధ్యాస. మరో కొమ్మ ఊతం అసిస్టెంట్ డైరెక్టర్ని చేసింది. ప్రయత్నాలు ఫలించి మిల్క్ బాయ్ లా ఉన్న కిరణ్ రెడ్డి ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఆస్థానంలోకి ప్రవేశించారు… అంతే వరుసగా ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కష్టపడి పనిచేశారు. తనకంటూ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఏదో సాధించాలన్న తపన చిగురిస్తూనే ఉంది తుమ్మలో. డైరెక్టర్ గా 2014లో దిల్ దివాన సినిమా తీశారు. ఎందుకో తృప్తి కలుగలేదు. కొంతకాలం గ్యాప్ […] - [యమునా నది పుష్కర పురస్కారం అందుకున్న డాక్టర్ సునీల్ కుమార్ యాండ్ర](https://simhagarjana.com/%e0%b0%af%e0%b0%ae%e0%b1%81%e0%b0%a8%e0%b0%be-%e0%b0%a8%e0%b0%a6%e0%b0%bf-%e0%b0%aa%e0%b1%81%e0%b0%b7%e0%b1%8d%e0%b0%95%e0%b0%b0-%e0%b0%aa%e0%b1%81%e0%b0%b0%e0%b0%b8%e0%b1%8d%e0%b0%95%e0%b0%be/): పిఠాపురం, సింహగర్జన ప్రతినిధి, మార్చి 23 : ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జీవనది ఫౌండేషన్ వారు తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహిస్తున్న 12 జీవ నదుల పుష్కర పురస్కారాల కార్యక్రమం రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీవనది ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఇంటి లక్ష్మీ దుర్గ, సినీ మరియు టీవీ నటి రాగిణి, తొలి టెలివిజన్ వ్యాఖ్యాత విజయ దుర్గ తదితరులు పిఠాపురం పట్టణానికి చెందిన జీవనది ఫౌండేషన్ జాతీయ మీడియా కో-ఆర్డినేటర్, సినీ రచయిత, దర్శకుడు, పత్రికా సంపాదకుడు డాక్టర్ సునీల్ కుమార్ యాండ్రను యమునా నది పుష్కర పురస్కారంతో సత్కరించారు. ఈ సందర్భంగా డా సునీల్ కుమార్ యాండ్ర మాట్లాడుతూ నదీ జలాల పరిరక్షణ కోసం జీవనది ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఇంటి లక్ష్మీ దుర్గ మరియు సభ్యులు చేస్తున్న […] - [ఈ జన్మకు ఋణం తీర్చుకోగలమా...!?](https://simhagarjana.com/%e0%b0%88-%e0%b0%9c%e0%b0%a8%e0%b1%8d%e0%b0%ae%e0%b0%95%e0%b1%81-%e0%b0%8b%e0%b0%a3%e0%b0%82-%e0%b0%a4%e0%b1%80%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9a%e0%b1%81%e0%b0%95%e0%b1%8b%e0%b0%97%e0%b0%b2%e0%b0%ae/): కోవెల కోరని దేవుళ్ళు బిడ్డల భవితకై కాయాన్ని కష్టానికి అరువుగా పెట్టి ఎద్దుల్లా కష్టపడతారే ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి. అలసిన మనసుకి ఊరటగా బిడ్డల మోమును చూసి తెగ సంబర పడిపోతారే ఏమీ ఆశించని ఆ పిచ్చి హృదయాలకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి. ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా ఒంటి చేత్తో వాటిని నెట్టుకోస్తూ బిడ్డల ఆకలిని తీర్చి, పస్తులు ఉండే  మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి… జీవితంలో, ఎంత గొప్ప స్థానానికి వెళ్లినా తీర్చుకోలేని రుణం అమ్మానాన్నలది, ఏం చేసినా తక్కువే, ఎంత బాగా చూసుకున్నా తక్కువే, ఒక స్థాయికి మనల్ని తీసుకురావడానికి వారు పడిన కష్టానికి మనం మన జీవితాన్ని  ధారపోసినా తక్కువే… వడ్డి సుధాకర్ గారి రచనలు, నిజ జీవిత సంఘటనలను ప్రత్యక్షంగా చూపించడంలో అమోఘమైన పాత్ర పోషిస్తాయి, రాయలసీమ యాసని పునికి పుచ్చుకుని, విప్లవ ఘంటా రావాలను మోగిస్తూ, తనదైన  శైలిలో సమాజంలో జరిగే దుర్లభాలకు, అతీతంగా […] - [త్రయీ సాధన ద్వారానే మానవత్వమును పరిమళింపచేసుకోవచ్చు - పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా](https://simhagarjana.com/%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%af%e0%b1%80-%e0%b0%b8%e0%b0%be%e0%b0%a7%e0%b0%a8-%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be%e0%b0%b0%e0%b0%be%e0%b0%a8%e0%b1%87-%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8%e0%b0%b5/): పిఠాపురం, సింహగర్జన ప్రతినిధి, మార్చి 19 : త్రయీ సాధన అనే విశ్వ సాధన ద్వారా మానవత్వమును పరిమళింప చేసుకోమని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అనుగ్రహ భాషణ చేసారు. గురువారం ఉదయం స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది తెలుగు నూతన సంవత్సర మహా సభలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది మహా సభను ఆవిష్కరించారు. సభకు హాజరైన వేలాది మందికి ఉగాది పచ్చడి పంపిణీ చేయారు. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన మజ్జిగ చలి వేంద్రాన్ని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా ప్రారంభించారు. ప్రముఖ గీతావధాని యర్రంశెట్టి ఉమా మహేశ్వరరావు పంచాంగ శ్రవణం చేసి, రాశి ఫలాలను వివరించారు. తాత్విక బాల వికాస్ ద్వారా చిన్నారులు ఉమా చంద్రశేఖర్, […] - [రేపు ఉగాది మహా సభ](https://simhagarjana.com/%e0%b0%b0%e0%b1%87%e0%b0%aa%e0%b1%81-%e0%b0%89%e0%b0%97%e0%b0%be%e0%b0%a6%e0%b0%bf-%e0%b0%ae%e0%b0%b9%e0%b0%be-%e0%b0%b8%e0%b0%ad/): పిఠాపురం, సింహగర్జన ప్రతినిధి, మార్చి 18 : శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం పట్టణంలోని నూతన ఆశ్రమ ప్రాంగణంలో నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి అధ్యక్షతన 19వ తేదీ గురువారం తెలుగు నూతన సంవత్సర ఉగాది మహా సభ నిర్వహించడం జరుగుతుందని పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు తెలియజేశారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది సభను ప్రారంభిస్తారని, సంగీత విభావరి కార్యక్రమం ద్వారా అస్థాన సంగీత కళాకారులచే కీర్తనలు ఆలపించబడటం జరుగుతుందన్నారు. తాత్విక బాల వికాస్ బాల బాలికలు ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తారన్నారు. ఈ మహా సభకు సుమారు 5 వేల మంది సభ్యులు, భక్తులు హాజరుకావచ్చని అంచనా వేయడం జరిగిందని, సభకు వచ్చిన వేలాది మందికి ఉగాది పచ్చడి పంపిణీ చేయబడుతుందన్నారు. అష్టావదాని యర్రంశెట్టి ఉమా మహేశ్వరరావుచే పంచాంగ శ్రవణం నిర్వహించబడటం జరుగుతుందన్నారు. సభకు వచ్చిన […] - [రణం - మరణమైతే](https://simhagarjana.com/%e0%b0%b0%e0%b0%a3%e0%b0%82-%e0%b0%ae%e0%b0%b0%e0%b0%a3%e0%b0%ae%e0%b1%88%e0%b0%a4%e0%b1%87/): భూమ్యాకాశాలు ఒక్కటై అవని అంతా అతలాకుతలమవుతుంటే ఆకాశపు రెక్కలు తెగి చల్లచెదురుగా పడుతుంటే కనీవిని ఎరుగని కళంకం బలహీనుల గుండెల్లో ఇంద్రధనువు – బాణమై  గుచ్చుకుంటుంటే సప్తవర్ణాలు మొత్తం ఎర్రటి రుధిరాన్ని మింగినట్టు పాతాళమై ప్రవహిస్తుంటే ప్రజల ఆక్రోధన బతుకు బాటకై ఆరాటపడుతుంది తూటాలు దిగిన కేకలు కలలో మేల్కొలుపులా తుళ్ళి పడుతున్నాయి చిరిగిన ఆశల బతుకులు – చుక్కాని లేని పడవలా చెమ్మగిల్లిన కళ్ళతో చిరుజల్లులు కురిపిస్తున్నాయి… ఎన్ని గొంతుకలు ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకుని రోధిస్తున్నాయో రాత్రిళ్ళు నిద్రలేక, పగలు బయటకు రాలేక, ఎన్ని మనసులు సంకెళ్లు వేసుకుని, గూటి పక్షుల్లా మారాయో… రణం – మరణమై ఎగసి వస్తుంటే పిట్టల్లా రాలిపోయిన ప్రాణాలు ఎన్నో… అంటూ ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాన్ని, జరుగుతున్న అనర్ధాలను, కనులకు సాక్షాత్కరిస్తూ ఈ రచయిత కవితను అలిన తీరు అమోఘం… ఎప్పుడూ వినిపించే మాటలివి ఇప్పుడైతే ఇంకాస్త బిగ్గరగా వినిపిస్తున్నాయి… క్షిపణుల మెరుపు దాడులతో […] - [వృద్ధాప్యమా](https://simhagarjana.com/%e0%b0%b5%e0%b1%83%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a7%e0%b0%be%e0%b0%aa%e0%b1%8d%e0%b0%af%e0%b0%ae%e0%b0%be/): ఎంతటి అందమైన యవ్వనమైన ఏదో ఒక రోజు ముడుచుకుపోక తప్పదు ఎంతటి వీరత్వం అయినా ఏదో ఒక రోజు నిస్సహాయంగా నిలబడక తప్పదు ఎంతటి తెలివితేటలు అయినా ఆఖరి మజిలీలో ఆరడుగులు చేరక తప్పదు ఏది మిగలదు ఏది శాశ్వతం కాదు ఒంటరి ఈ ప్రయాణంలో ఒంటరితనమే కడదాకా తోడుగా ఉండేది… ఒక మనిషి తనలో తాను పడుతున్న సంఘర్షణలకు, వెతుకుతున్న పరమార్థాలకు, దక్కించుకోలేకపోయినా కొన్ని పరిస్థితులకు, శాశ్వతంగా వదులుకోవలసిన కొన్ని జ్ఞాపకాలకు, అడ్డుతెరలు కప్పుతూ ఉంటాడు, అమాంతం అన్నిటిని ఒక్కోసారి వదిలేస్తూ ఉంటాడు, ఈ జీవిత పోరాటంలో ఎదురయ్యే ఒడిదుడుకులను దాటుకుని, జీవిత పరమార్ధాన్ని తెలుసుకున్న నాడు, ఏది తనది కాదని అర్థమవుతుంది, ఏదో ఒక రోజు తనది కావాలని ఆశ పుడుతుంది. ఈ రచయిత అక్షరాలు, అక్షరాలు మాత్రమే కాదు వాస్తవాన్ని కనులకు సాక్షాత్కరించే గొప్ప జీవిత పాఠాలు, మనసుపెట్టి అర్థం చేసుకుంటే మమతానురాగాలు, ఆలోచనలతో మెడలు కట్టగలం […] - [మహిళలే సృష్టికి మూలం - పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా](https://simhagarjana.com/%e0%b0%ae%e0%b0%b9%e0%b0%bf%e0%b0%b3%e0%b0%b2%e0%b1%87-%e0%b0%b8%e0%b1%83%e0%b0%b7%e0%b1%8d%e0%b0%9f%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%ae%e0%b1%82%e0%b0%b2%e0%b0%82-%e0%b0%aa%e0%b1%80%e0%b0%a0/): హైదరాబాద్, సింహగర్జన ప్రతినిధి, మార్చి 08 : మహిళలే సృష్టికి మూలమని, సృష్టి నిర్మాణానికి కారణమని ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ హైదరాబాద్ శాఖ సభ్యులు అబిడ్స్ లోని హీర హాల్, శ్రీ సింది గురు ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ ఉమర్ ఆలీషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గిడుగు రామ్మూర్తి ఫౌండేషన్ అధ్యక్షురాలు వేమూరి లక్ష్మి కాంతి, ప్రముఖ వైద్యురాలు, గైనకాలజిస్, సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఆర్.హరిప్రియ, సైకాలజిస్ట్ డాక్టర్ టి.శాంతిశ్రీ, తెలంగాణ బాలుర మరియు బాలికల బాస్కెట్ బాల్ కోచ్ ఎ.ఎస్. శైలజా అతిథులుగా విచ్చేసారు. ఈ సందర్భంగా వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్ లను ట్రస్ట్ ఛైర్మన్ డాక్టర్ ఉమర్ ఆలీషా రిబ్బన్ కట్ చేసి […] - [అర్ధాంగి - రాక్షసి](https://simhagarjana.com/%e0%b0%85%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a7%e0%b0%be%e0%b0%82%e0%b0%97%e0%b0%bf-%e0%b0%b0%e0%b0%be%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%b8%e0%b0%bf/): కూడు పెట్టింది కాళ్లు జాపింది కనకమేదంటూ పండ్లు నమిలింది ముద్ద నోట్లోకి -పోక ముందేను కండ్ల నీళ్లెట్టి – గోల పెట్టింది కంచమూలోనసేయి కడిగాడు కళ్ళ నీళ్లేమో గొంతు మింగాడు ఒక్క మాట మాట్లాడకుండాను వాకిట్ల ఆ యబ్బి కూలబడినాడు దమ్ము లేదప్ప గాయన ఒంట్లకంట నిద్రపోయి గెంతకాలమయ్యెనో కడుపునిండా కూడు తిని ఎన్నేళ్లయ్యెనో అర్థమే సేసుకోని అర్ధాంగి సేతిలోన ఆట బొమ్మయి అర్ధాంతరంగా కండ్లు మూసాడు… రచయిత్రి : పోలగాని భాను తేజశ్రీ - [తీర్చలేని ఋణం](https://simhagarjana.com/%e0%b0%a4%e0%b1%80%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9a%e0%b0%b2%e0%b1%87%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%8b%e0%b0%a3%e0%b0%82/): మాటలకే అందని కొన్ని అద్భుతమైన పదాలు ఉంటాయి చేతలలో చూపించలేని అద్భుతమైన వాస్తవాలు ఉంటాయి అర్థంపర్థం లేని ఆలోచనలతో అవాస్తవాలు నిజమనుకునే భ్రమలు తారసపడతాయి కానీ చెక్కుచెదరని ఒక ప్రేమ ఉంటుంది చెరపలేని కొన్ని గుర్తులు పదిలంగా ఉంటాయి చిన్న చిన్న ఆశలే కానీ చెప్పలేనంత ఆనందం ఆ ఒక్క పదంతో కన్నా అని ముద్దుగా నాన్న పిలిచే పిలుపు తనని తాను అంకితం చేస్తూ బిడ్డ కోసం తెచ్చే గెలుపు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి ఆ దేవుడికి… కొన్ని అక్షరాలు కన్నీటిని పెట్టిస్తాయి, మరికొన్ని అక్షరాలు జ్ఞాపకాలలో తేలి ఆడేలా చేస్తాయి, మరికొన్ని అక్షరాలు మాతృత్వ ప్రేమను పంచుతాయి, ఇలాంటి కోవలోకే వస్తాయి హరిరెడ్డి గారి కవిత్వాలు, గమ్మత్తుగా ముచ్చటిస్తూ, మైమరిపిస్తూ, అర్థవంతమైన భావంతో మరో ప్రపంచానికి విహరించేలా చేస్తాయి… నీ ముందడుగుల కోసం ప్రతి చోట వెనక్కి తగ్గి అహం మొత్తం వదిలేసాను..! ఆనందాలన్నిటిని మూట కట్టి ముడుపులుగా […] - [మానవత్వమే ఈశ్వరత్వము - పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా](https://simhagarjana.com/%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8%e0%b0%b5%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b5%e0%b0%ae%e0%b1%87-%e0%b0%88%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b5%e0%b0%b0%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b5%e0%b0%ae%e0%b1%81-%e0%b0%aa%e0%b1%80/): తుని, మార్చి 03 : ప్రేమ, శాంతి, తృప్తి ద్వారా మానవత్వమే ఈశ్వరత్వమని, త్రయీ సాధన ద్వారా అనుభవంలో గ్రహించాలని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అనుగ్రహ భాషణ చేసారు. తుని పట్టణంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెన్ షా వలి సద్గురువర్యుల దర్గా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సర్వమత సమ్మేళన సదస్సుకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి అధ్యక్షత వహించగా, హిందూ మత ప్రతినిధి డా శ్రీపాద సీతామహాలక్ష్మి సత్యవతి పేరమాంబ, ఇస్లాం మత ప్రతినిధిగా షేక్ అహ్మద్ జానీ, క్రైస్తవ మత ప్రతినిధిగా రెవ ఎస్.బాలశౌరి, బౌద్ధ మత ప్రతినిధిగా మహోదయ ఎన్.పెద్దిరాజు, పీస్ ఫౌండేషన్, విజయవాడ శ్రీ మహమ్మద్ పాషా మత సమరస్య సదస్సులో పాల్గొని, ప్రసంగించి, అనంతరం చెయ్యి చెయ్యి పైకెత్తి, దేశ సమగ్రత, విశ్వ […] - [ఆధ్యాత్మిక ఔషాదం స్వీకరించడం ద్వారా మానవ వికాసం ఏర్పడుతుంది](https://simhagarjana.com/%e0%b0%86%e0%b0%a7%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%a4%e0%b1%8d%e0%b0%ae%e0%b0%bf%e0%b0%95-%e0%b0%94%e0%b0%b7%e0%b0%be%e0%b0%a6%e0%b0%82-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5%e0%b1%80%e0%b0%95%e0%b0%b0%e0%b0%bf/): కాకినాడ, సింహగర్జన ప్రతినిధి, ఫిబ్రవరి 28 : దైనందిన జీవితంలో మానవాళి ఆధ్యాత్మిక ఔషాదం స్వీకరించుట ద్వారా మానవ వికాసం ఏర్పడి, తద్వారా సత్ ఫలితాలు వచ్చి సంసారిక, సామాజిక సమస్యలు పరిష్కారం అగుటయే కాక దేశాభివృద్ధి, విశ్వ శాంతి ఏర్పడునని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి అనుగ్రహభాషణ చేశారు. శనివారం ఉదయం కాకినాడ బోట్ క్లబ్ వద్ద కవి శేఖర డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారి 141వ జయంతి సందర్భంగా ప్రస్తుత పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి వారి అధ్యక్షతన సభ జరిగింది. ఈ సభలో ప్రముఖ కవి బధరీనాధ్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సభలో రిటైర్డ్ ఆర్టీవో రామచంద్ర రావు, రిటైర్డ్ ఎమ్మార్వో గౌరి నాయుడు, రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పద్మనాభం, షేక్ ఇబ్రహీం, బలరామ కృష్ణ, వీరభద్రం, తురగా […] - [21-02-2026 ఈ పేపర్](https://simhagarjana.com/21-02-2026-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [19-02-2026 ఈ పేపర్](https://simhagarjana.com/19-02-2026-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [18-02-2026 ఈ పేపర్](https://simhagarjana.com/18-02-2026-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [17-02-2026 ఈ పేపర్](https://simhagarjana.com/17-02-2026-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [15-02-2026 ఈ పేపర్](https://simhagarjana.com/15-02-2026-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [14-02-2026 ఈ పేపర్](https://simhagarjana.com/14-02-2026-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [13-02-2026 ఈ పేపర్](https://simhagarjana.com/13-02-2026-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [12-02-2026 ఈ పేపర్](https://simhagarjana.com/12-02-2026-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [కాల పరీక్షకు ఎవరూ అతీతులు కారు](https://simhagarjana.com/%e0%b0%95%e0%b0%be%e0%b0%b2-%e0%b0%aa%e0%b0%b0%e0%b1%80%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%95%e0%b1%81-%e0%b0%8e%e0%b0%b5%e0%b0%b0%e0%b1%82-%e0%b0%85%e0%b0%a4%e0%b1%80%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2/): తాత్వికులు యోగులు అందరూ కాలగమనంతో ప్రయాణం చేసిన వారేనని అన్నారు. కాలానికి అతీతంగా ప్రయాణించే జీవి ఏదీ ఈ సృష్టిలో లేదని వెల్లడించారు. ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా కాలం పెట్టే పరీక్షలను తట్టుకునే శక్తి మానవుడికి లభిస్తుందని అన్నారు. అసూయ, ద్వేషం, పగ, దుష్టత్వ భావాలు, మానవ జీవన వ్యవస్థను అస్త వ్యస్తం చేయడం వలన మానవత్వం అంతరింప చేసే మృగాలుగా మానవులు మారిపోతున్నారని ఆధ్యాత్మిక, తాత్విక అమృతం పొందడం ద్వారా మానవత్వ పరిమళాలు సమాజంలో విస్తరింప చేయాలని ఆలీషా సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పీఠం చేపట్టిన “నా మొక్క – నా శ్వాస” కార్యక్రమంలో ప్రతి సభ్యుడూ పాల్గొని తమ వంతుగా ఒక్కో మొక్కను నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. పీఠాధిపతి ద్వారా తాత్విక జ్ఞానాన్ని పొందిన శిష్యులు ఆ జ్ఞానాన్ని మరింత మందికి పంచాలని సూచించారు. నా మొక్క నా శ్వాస పేరుతో పీఠం […] - [ఆధ్యాత్మిక చైతన్యమే సామాజిక చైతన్యానికి బీజం వేస్తుంది](https://simhagarjana.com/%e0%b0%86%e0%b0%a7%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%a4%e0%b1%8d%e0%b0%ae%e0%b0%bf%e0%b0%95-%e0%b0%9a%e0%b1%88%e0%b0%a4%e0%b0%a8%e0%b1%8d%e0%b0%af%e0%b0%ae%e0%b1%87-%e0%b0%b8%e0%b0%be%e0%b0%ae%e0%b0%be/): పిఠాపురం, సింహగర్జన సంపాదకుడు డా సునీల్ కుమార్ యాండ్ర, ఫిబ్రవరి 10 : ఆధ్యాత్మిక చైతన్యమే సామాజిక చైతన్యానికి బీజం వేస్తుందని ఆధ్యాత్మిక తత్వం మనసుకు దశ దిశ నిర్దేశిస్తుందని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 98వ వార్షిక జ్ఞాన మహా సభల్లో భాగంగా రెండవరోజు మంగళవారం పిఠాపురం కాకినాడ ప్రధాన రహదారి నందుగల నూతన ఆశ్రమ ప్రాంగణంలో జరిగిన సభలో ఆలీషా భక్తులకు అనుగ్రహ భాషణ చేసారు. మానవునిలోని కలి కల్మష్మాలను, జడ కాలుష్యాలను తొలగించి అంతర్లీనంగా ఉన్న దైవత్వాన్ని వెలికితీయడమే పీఠం తత్వమని తెలిపారు. ఆధ్యాత్మిక తత్వాన్ని గ్రహించడం ద్వారా మానవుడు తన జీవనయానంలో ఎదురుయ్యే అశాంతి, ఆందోళన, వత్తిడి వంటి వాటినుండి విముక్తి పొందవచ్చునని అన్నారు. మానవుడు రాక్షసత్వం వీడి ఈశ్వరత్వం వైపు పయనించాలంటే ఆధ్యాత్మిక తాత్వాన్ని గ్రహించాలని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక తత్వం, తాత్విక జ్ఞానంతో పొందే […] - [09-02-2026 ఈ పేపర్](https://simhagarjana.com/09-02-2026-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [08-02-26 ఈ పేపర్](https://simhagarjana.com/08-02-26-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [ఫిబ్రవరి 9,10,11 తేదీలలో వార్షిక మహా సభలు](https://simhagarjana.com/%e0%b0%ab%e0%b0%bf%e0%b0%ac%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b5%e0%b0%b0%e0%b0%bf-91011-%e0%b0%a4%e0%b1%87%e0%b0%a6%e0%b1%80%e0%b0%b2%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b5%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b7%e0%b0%bf/): పిఠాపురం, సింహగర్జన ప్రతినిధి, ఫిబ్రవరి 07 : పిఠాపురంలోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నందు ఫిబ్రవరి 9,10,11 తేదీలలో 98వ జ్ఞాన చైతన్య వార్షిక మహా సభలను నిర్వహించనున్నట్లు పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు తెలిపారు. శనివారం పిఠాపురం రైల్వే ఫ్లై ఓవర్ సమీపంలోని పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అధ్యక్షతన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా మాట్లాడుతూ ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రం ద్వారా సృష్టిని సమాజాన్ని దర్శించగలిగితే మానవ జన్మకు పరిపూర్ణత లభిస్తుందని పేర్కొన్నారు. కాలాన్ని సద్వినియోగపరచుకొని ఆధ్యాత్మిక భావనతో మహాసభల్లో పాల్గొని ఫలాలు, ఫలితాలు పొందాలని తెలిపారు. జాతి, కుల, మత, స్త్రీ, పురుష, ధనిక, పేద, వయో బేధాలకు అతీతంగా, అర్ష సూఫీ సిద్ధాంత స్ఫూర్తితో, సర్వమత సమ్మాతమైన ఈశ్వర ఏకత్వ ప్రత్తిపాదనతో కూడిన తాత్విక జ్ఞానం ఈ ఈ […] - [07-02-2026 ఈ పేపర్](https://simhagarjana.com/07-02-2026-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [06-02-2026 ఈ పేపర్](https://simhagarjana.com/06-02-2026-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [05-02-2026 ఈ పేపర్](https://simhagarjana.com/05-02-2026-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [04-02-2026 ఈ పేపర్](https://simhagarjana.com/04-02-2026-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [03-02-2026 ఈ పేపర్](https://simhagarjana.com/03-02-2026-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - ['స్కిల్ ఇండియా అంతర్జాతీయ కేంద్రాల' ద్వారా యువతకు అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు](https://simhagarjana.com/%e0%b0%b8%e0%b1%8d%e0%b0%95%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%87%e0%b0%82%e0%b0%a1%e0%b0%bf%e0%b0%af%e0%b0%be-%e0%b0%85%e0%b0%82%e0%b0%a4%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9c%e0%b0%be%e0%b0%a4%e0%b1%80/): కాకినాడ, సింహగర్జన ప్రతినిధి, ఫిబ్రవరి 02 : దేశవ్యాప్తంగా యువతకు శిక్షణ ఇప్పించి, అంతర్జాతీయంగా ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘స్కిల్ ఇండియా అంతర్జాతీయ కేంద్రాలు'(SIIC) ఏర్పాటు చేస్తుందని, భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో ఈ కేంద్రాలను విస్తరించే ప్రతిపాదన ఉందని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖామాత్యులు జయంత్ చౌదరి వెల్లడించారు. ఈ మేరకు ‘స్కిల్ ఇండియా అంతర్జాతీయ కేంద్రాల’ పై సోమవారం కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. దేశ మొత్తంగా పైలట్ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఏడు ‘స్కిల్ ఇండియా అంతర్జాతీయ కేంద్రాలు’ ఏర్పాటు చేసిందని, ఈ కేంద్రాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణతో పాటు, భాషా శిక్షణ అందిస్తున్నామని, ఈ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 433 మంది వివిధ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు పొందినట్లు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో […] - [తప్పడు ప్రచారాలను తీవ్రంగా ఖండించిన వైయస్సార్ పార్టీ స్టేట్ జాయింట్ సెక్రెటరీ](https://simhagarjana.com/%e0%b0%a4%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b0%a1%e0%b1%81-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%9a%e0%b0%be%e0%b0%b0%e0%b0%be%e0%b0%b2%e0%b0%a8%e0%b1%81-%e0%b0%a4%e0%b1%80%e0%b0%b5%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82/): నందిగామ, సింహగర్జన ప్రతినిధి, ఫిబ్రవరి 02 : మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి పై దాడిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ జాయింట్ సెక్రెటరీ మద్దుకూరి సాయిబాబు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాలు బయటపడినప్పుడు నియంతలు ఎప్పుడూ హింసకే పాల్పడతారని, ఆంధ్రప్రదేశ్ ను జంగిల్ రాజ్ గా మార్చిన బాబు తిరుమల లడ్డులో జంతువుల కోవు లేదని ల్యాబులు తేల్చడంతో చంద్రబాబు అహం దెబ్బతిందన్నారు. చంద్రబాబును ప్రజలు చిదరించుకుంటున్నారు కనుక అది తట్టుకోలేక డైవర్షన్ కోసమే ఈ కుట్రలు, తప్పడు ప్రచారాలతో ఫ్లెక్సీలు పెట్టి శాంతి భద్రతల సమస్య సృష్టించాలని చంద్రబాబు ప్లాన్ అని తెలిపారు. ప్రశ్నించే వారిని అంతం చేయాలనేది చంద్రబాబు పథకం, తనకు సాగిపడే పోలీసు అధికారులకు ముందే చెప్పిన చంద్రబాబు నాలుగు రోజుల్లో నలుగురు కీలక నాయకులపై దాడులు, సిబిఐ చార్జిషీట్ ద్వారా ల్యాబ్ రిపోర్ట్లు బయటకు వచ్చిన తర్వాత భూమన […] - [ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు మరింత కృషి చేయాలి](https://simhagarjana.com/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%9c%e0%b0%be-%e0%b0%b8%e0%b0%ae%e0%b0%b8%e0%b1%8d%e0%b0%af%e0%b0%b2%e0%b1%81-%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b7%e0%b1%8d%e0%b0%95%e0%b0%b0%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a/): పిఠాపురం, సింహగర్జన ప్రతినిధి, ఫిబ్రవరి 02: పట్టణ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు మరింత కృషి చేయాలని గోదావరి ఈ స్ట్రన్ డెల్టా చైర్మన్ మురాల శెట్టి సునీల్ కుమార్, పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఫైవ్ మెన్ కమిటీ సభ్యుడు డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ కోరారు. పిఠాపురం పట్టణ జనసేన పార్టీ అధ్యక్షురాలుగా నూతనంగా ఎన్నుకోబడిన డాక్టర్ వరలక్ష్మి ని ఇరువురు నాయకులు ఆమె కార్యాలయంలో కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వరలక్ష్మి రమణరావు దంపతులను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి కార్యకర్త ప్రజాసేవ పరమావధిగా నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చోడిశెట్టి సత్యనారాయణ (బూరయ్య కాపు) సి.హెచ్.శేషగిరి, సూరవరపు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. - [అంబటి రాంబాబు పై దాడి చేసిన వారిపై అరెస్టు చేయాలి](https://simhagarjana.com/%e0%b0%85%e0%b0%82%e0%b0%ac%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%b0%e0%b0%be%e0%b0%82%e0%b0%ac%e0%b0%be%e0%b0%ac%e0%b1%81-%e0%b0%aa%e0%b1%88-%e0%b0%a6%e0%b0%be%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%9a%e0%b1%87%e0%b0%b8/): పిఠాపురం, సింహగర్జన ప్రతినిధి, ఫిబ్రవరి 02 : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి రాష్ట్రంలో ప్రజలకు రక్షణ కరువైందని మాజీ పార్లమెంట్ సభ్యురాలు, పిఠాపురం నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వంగా గీత ఆరోపించారు. స్థానిక వైసిపి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చట్టానికి బదులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతుందని మండిపడ్డారు. అసత్యాలను ప్రసారం చేస్తూ గోరంట్లలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీని తొలగించాలని కోరిన మాజీ మంత్రి అంబటి రాంబాబు పై పోలీసుల సమక్షంలో టిడిపి గుండాలు దాడికి ప్రయత్నించడం దారుణమని అన్నారు. ఆయన ఇంటిని ధ్వంసం చేసి నిప్పు పెట్టడం సంఘటను తీవ్రంగా ఆరోపించారు. బాధితుడైన అంబటి పై తిరిగి కేసులు నమోదు చేయడాన్ని ఖండించారు. అలాగే మాజీమంత్రి జోగి రమేష్ ఇంటికి టిడిపి గుండాలు నిప్పు పెట్టడాన్ని కూడా వంగా గీత ఖండించారు. ఈ కార్యక్రమంలో […] - [జీవనది క్యాలెండర్ ఆవిష్కరించిన డా ఉమర్ ఆలీషా](https://simhagarjana.com/%e0%b0%9c%e0%b1%80%e0%b0%b5%e0%b0%a8%e0%b0%a6%e0%b0%bf-%e0%b0%95%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%b2%e0%b1%86%e0%b0%82%e0%b0%a1%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%86%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b7%e0%b1%8d%e0%b0%95/): హైదరాబాద్, సింహగర్జన ప్రతినిధి, ఫిబ్రవరి 02 : జీవనది ఫౌండేషన్ అధ్యక్షురాలు ఇంటి లక్ష్మి ముద్రింపజేసిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి వారు 60వ పుట్టిన రోజు సంధర్భంగా హైదరాబాద్ పీఠం సభ్యులు కొంపల్లిలోని కండ్లకొయ్య గ్రామంలోని హనుమాన్ ఆలయం ఆవరణలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా ఉమర్ ఆలీషా మాట్లాడుతూ జీవనది ఫౌండేషన్ ద్వారా సంస్ధ సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలు మరింత విస్తతం చేయాలని ఆయన ఆకాంక్షించారు. నదీ జలలా పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ వంటి చక్కటి కార్యక్రమాలు చేస్తున్న జీవనది ఫౌండేషన్ అధ్యక్షురాలు ఇంటి లక్ష్మి, సంస్థ సభ్యులను స్వామి అభినందించారు. ఈ సంధర్భంగా ఫౌండేషన్ అధ్యక్షురాలు ఇంటి లక్ష్మి మాట్లాడుతూ ఉమర్ ఆలీషా స్వామి ఆశీస్సులతో తమ సంస్ధ ఎన్నో కార్యక్రమాలు చేస్తుందన్నారు. అదే […] - [02-02-2026 ఈ పేపర్](https://simhagarjana.com/02-02-2026-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [ఘనంగా డా ఉమర్ ఆలీషా జన్మదిన వేడుకలు](https://simhagarjana.com/%e0%b0%98%e0%b0%a8%e0%b0%82%e0%b0%97%e0%b0%be-%e0%b0%a1%e0%b0%be-%e0%b0%89%e0%b0%ae%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%86%e0%b0%b2%e0%b1%80%e0%b0%b7%e0%b0%be-%e0%b0%9c%e0%b0%a8%e0%b1%8d%e0%b0%ae%e0%b0%a6/): హైదరాబాద్, ఫిబ్రవరి 01 : శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి వారి 60వ జన్మదిన వేడుకలు హైదరాబాద్ పీఠం సభ్యులు కొంపల్లిలోని కండ్లకొయ్య గ్రామంలోని హనుమాన్ ఆలయం ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి వారికి పీఠం సభ్యులు ఘన స్వాగతం పలికారు. తొలుత స్వామి వారికి కోలాటంతో స్వాగతం పలికి, ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతించి, పూలతో ఏర్పాటు చేసిన మార్గంలో స్వామిని సభ వద్దకు ఆహ్వానించారు. అనంతరం హనుమాన్ ఆలయ అర్చకులు సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈశ్వర లింగానికి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి వారితో ప్రత్యేక అభిషేకం చేయించి, పూజలు నిర్వహించి వేద ఆశీర్వాదాలు అందించారు. వేదికనలంకరించిన ఉమర్ ఆలీషా స్వామి పూర్వ పీఠాధిపతుల చిత్రపటాలకు పూల మాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన […] - [01-02-2026 ఈ పేపర్](https://simhagarjana.com/01-02-2026-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [31-01-2026 ఈ పేపర్](https://simhagarjana.com/31-01-2026-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [ప్రజా విజయంతో జనసేన పార్టీలో నూతన ఉత్సాహం](https://simhagarjana.com/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%9c%e0%b0%be-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%9c%e0%b0%af%e0%b0%82%e0%b0%a4%e0%b1%8b-%e0%b0%9c%e0%b0%a8%e0%b0%b8%e0%b1%87%e0%b0%a8-%e0%b0%aa%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d/): పిఠాపురం, సింహగర్జన ప్రతినిధి, జనవరి 30 : పిఠాపురం పట్టణంలో జనసేన పార్టీలో నూతన అధ్యాయం లిఖించేందుకు అహర్నిశలు శ్రమించి, విభేదాలను తొలగించి, నాయకత్వాన్ని ఒకే దిశలో నడిపించిన జనసేన యువ నాయకుడు కూరాకుల అరవింద్ కృషికి ఈ విజయం అంకితం అని పిఠాపురం టౌన్ జనసేన పార్టీ శ్రేణులు స్పష్టంగా ప్రకటిస్తున్నాయి. పట్టణ అధ్యక్షురాలిగా ఎన్నికైన వరలక్ష్మి హాస్పిటల్ అధినేత డా. చిక్కాల వరలక్ష్మికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు పార్టీ శ్రేణులు. ఇది నీతి, క్రమశిక్షణ, ప్రజాస్వామ్య విలువలతో సాధించిన విజయం అని అందరూ ఆమెను అభినందించారు. నూతన కార్యవర్గంతో కలిసి పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, పిఠాపురం పట్టణ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని నూతన కార్యవర్గం స్పష్టం చేసింది. - [29-01-2026 ఈ పేపర్](https://simhagarjana.com/29-01-2026-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [28-01-2026 ఈ పేపర్](https://simhagarjana.com/28-01-2026-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [27-01-2026 ఈ పేపర్](https://simhagarjana.com/27-01-2026-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [26-01-2026 ఈ పేపర్](https://simhagarjana.com/26-01-2026-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [25-01-2026 ఈ పేపర్](https://simhagarjana.com/25-01-2026-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [24-01-2026 ఈ పేపర్](https://simhagarjana.com/24-01-2026-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [23-01-2026 ఈ పేపర్](https://simhagarjana.com/23-01-2026-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [22-01-2026 ఈ పేపర్](https://simhagarjana.com/22-01-2026-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [గుండె గదిలోని కొన్ని భావాలు](https://simhagarjana.com/%e0%b0%97%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b1%86-%e0%b0%97%e0%b0%a6%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8b%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%95%e0%b1%8a%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%ad%e0%b0%be%e0%b0%b5/): అద్భుతమైన భావాల నిధికరగని వసంతాల పెన్నిధి అలలా విజృంభించే ఆశల నదివెచ్చని ఊసులను చేరవేసే వారధి వేవేల భావాలను నిక్షిప్తంగా దాచిన గుండె గది ఈ కవిత్వం కనుమరుగే అవ్వని కమనీయ తత్వం కన్నె మనసున ఊయలలూగే భావ కవిత్వం…. కొన్ని భావాలు, కొన్ని ఆచరణలు కొన్ని కట్టుబాట్లు, కొన్ని చెరపలేని క్షణాలు, ఎన్నో ఆశలను ఎన్నో ఆశయాలను, చెప్పలేక దాచిన అనుభూతులను, దాచి చెప్పాలని ఆరాటపడే మనసును ఉరకలెత్తిస్తూ, ఎంతో ఉల్లాసంగా దాచుకునేది మనిషి గుండె గది…కొన్ని కవిత్వాలు చదివిన కొద్ది చదవాలి అనిపిస్తాయి, వినినిన కొద్ది వినసొంపుగా ఉంటాయి, అందులోనూ భావాన్ని అద్దుకున్న కవిత్వం కనులకు ఆకర్షణీయంగానే కాదు, మనసుకి ప్రేరణాత్మకంగా కూడా హత్తుకుపోతుంది అలాంటి కోవలోకే వస్తాయి యామిని గారి కవిత్వాలు. మౌనం అందమైనది ఎన్నో జ్ఞాపకాల నిధి మనసుని అదుపులో ఉంచుతుంది. మదిలో మెదిలే అందమైన ఊసులు, మనసుతెలపలేని భావాలు కనులు తెలుపుతూ, మనసుని సమ్మోహాన […] - [21-01-2026 ఈ పేపర్](https://simhagarjana.com/21-01-2026-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [20-01-2026 ఈ పేపర్](https://simhagarjana.com/20-01-2026-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [19-01-2026 ఈ పేపర్](https://simhagarjana.com/19-01-2026-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [అలా వదిలేయక](https://simhagarjana.com/%e0%b0%85%e0%b0%b2%e0%b0%be-%e0%b0%b5%e0%b0%a6%e0%b0%bf%e0%b0%b2%e0%b1%87%e0%b0%af%e0%b0%95/): నీకు మాత్రమే ఉంటే సరిపోదు మాట్లాడాలని, చూడాలని, కలవాలని అటువైపు కూడా అలానే అనిపించాలి…. నీ పిచ్చి మనసుని అలా వదిలేయక లోపల పెట్టి గడియ పెట్టు కోయిలా లేకుంటే బాధల సంద్రంలో దూకి మరణిస్తుంది… - [చట్టం ఎవరి చుట్టంకాదు](https://simhagarjana.com/%e0%b0%9a%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%82-%e0%b0%8e%e0%b0%b5%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%9a%e0%b1%81%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%82%e0%b0%95%e0%b0%be%e0%b0%a6%e0%b1%81/): మార్కాపురం జిల్లా ప్రతినిధి, సింహగర్జన ప్రతినిధి (ముత్యాల నరేష్ రెడ్డి) జనవరి 17 : చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవాలని చూసిన వారు ఎంతటి వారైనా కఠిన చర్యకు గురికాక తప్పదని కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్ హెచ్చరించారు. శనివారం పామూరు పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో సిఐ మాకినేని శ్రీనివాసరావు, ఎస్ఐ కట్టా అనూక్ తో కలిసి ఆయన మాట్లాడుతూ మండలంలోని బొట్లగూడూరు గ్రామంలో గురువారం సాయంత్రం ఆటో డ్రైవర్ పై బొట్లగూడురు గ్రామస్తులు చేసిన దాడిని ఆయన తీవ్రంగా పరిగణించారు. ముద్దాయిలెంతటివారైనా ఉపేక్షించేది లేదని సంఘటన జరిగిన వెంటనే సిఐ శ్రీనివాసరావు, ఎస్సైఅనూక్ స్పందించి ఆరుగురు ముద్దాయిలను అదుపులో తీసుకున్నామన్నారు. మరో నలుగురు కోసం గాలిస్తున్నామన్నారు. పీసీపల్లి మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన చీమలదిన్నె మహర్షి గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో బొట్లగూడరులో సెంటర్ వద్ద మద్దినేని తిరుపతి అనే వ్యక్తికి ఆటో […] - [18-01-2026 ఈ పేపర్](https://simhagarjana.com/18-01-2026-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [అగ్నిపూలు](https://simhagarjana.com/%e0%b0%85%e0%b0%97%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf%e0%b0%aa%e0%b1%82%e0%b0%b2%e0%b1%81/): అగ్నిపూలు అగ్నిపూలు పూచాయి ఎదలోతుల్లో అద్వైతం అక్షువులకు సంయుక్తమైన క్షణాన కనులను కమ్మేసిన అడ్డుతెరలు ఒక్కొక్కటి వీడిపోతున్నాయి… వికసించిన నా హృదయము ఈశ్వరుని చూసి ఉప్పొంగిన క్షణాన ఉషస్సులన్నీ విజృంభించి నాపై దండయాత్రకు దిగాయి దైనందిన జీవితపు అడ్డు రేఖలు అశ్రువులు చీల్చుకుని మరీ అంధకార బాణాలు నాపై విసిరిన క్షణాన ఆగాలని లేదు నా ఆశకు ఆపాలని లేదు ఈ శ్వాసను ఆరాధన అనే ఆలోచనే లేదు ఆగక సాగాలని రుధిరం పరవళ్ళు తొక్కుతుంది ఆవేశాన్ని అణువణువు నింపుకుని కదులుతున్నా ఇతరుల దృక్కోణమేదైనా నే నడిచే తోవలో ఎదురయ్యే అడ్డు గోడలను కూకటి వేళ్లతో పెకిలించాల్సింది నేనే పరిణితి పెంచుకొని ప్రత్యామ్నాయలను జయించాల్సింది నేనే ఉప్పొంగే గంగనై విజృంభించి విళయ తాండవం చేయాల్సిందే నేనే రాక్షసమూఖ రేపే పుకార్లను ధీరత్వంతో వధించాల్సింది నేనే… రచన : పోలగాని భాను తేజశ్రీ - [17-01-2026 ఈ పేపర్](https://simhagarjana.com/17-01-2026-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [భవిష్య వాణి](https://simhagarjana.com/%e0%b0%ad%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b7%e0%b1%8d%e0%b0%af-%e0%b0%b5%e0%b0%be%e0%b0%a3%e0%b0%bf/): ప్రస్తుతం వైభవాలు ఎన్నున్నా భవిష్యత్తు ప్రశ్నార్థకమే…ఆలోచన సడలి గమ్మత్తుగానున్న తీసుకున్న నిర్ణయం ఓసారి తప్పేలే…వికసించిన పుష్పాలు అతివ కురులలోక భగవానుని పాదాల చెంతకాదరిచేరే వరకు చిక్కులేలే…ఈ జీవితం అంతుచిక్కని ప్రశ్నేలే అడుగడుగునా గండాలే ఆశలన్నీ వింతేలే….కొన్నిసార్లు కొందరి మాటలే దారి చూపిస్తాయి, మరికొన్నిసార్లు చేసిన తప్పులే దారి వేస్తాయి, ఇంకొన్నిసార్లు వచ్చిన అనుభవాలే బ్రతుకు సడలిని మారుస్తాయి, ఈ కోవలోకే చెందుతాయి ముక్కా శ్రీనివాస్ గారి అక్షరాలు, పడినా లేవమని, తగిలిన గాయాన్ని తుడుచుకుని ముందుకు పోమని, బాధపడుతూ అక్కడే కూర్చోకు సాధించేది ముందుంది నడవమని చెప్పకనే చెబుతూ మానవ జీవన విధానానికి కొత్త పునాదులు వేస్తాయి, భారమైన బ్రతుకుకి భరోసానిస్తాయి. పాతకథకు కొత్తతెలివి భలేకుదిరిందిలే,తెలివితో తాపాల దాహం తీర్చుకోవచ్చులే.గమనించడం నేర్చుకుంటే గమ్యపు దారులు తేలికవ్వునులే,ప్రయత్నానికి బద్దకిస్తే జ్ఞానం వికసించిదులే,మారుతున్న కాలంతో మనము మారి వృద్ధిపథంలో సాగాలిలే,సమయ స్పూర్తితో వ్యవహారిస్తూ వెంటాడే బాధలను భాగ్యాలుగా మలుచుకోవాలిలే.లోకం కీర్తించినా ప్రశ్నించినా శోధనలను వీడొద్దులే,పరిగెత్తే […] - [15-01-2026 ఈ పేపర్](https://simhagarjana.com/15-01-2026-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [సంక్రాంతి కానుకగా ప్రభాస్ నిమ్మల "మిరాకిల్" ఫస్ట్ లుక్](https://simhagarjana.com/%e0%b0%b8%e0%b0%82%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%82%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%95%e0%b0%be%e0%b0%a8%e0%b1%81%e0%b0%95%e0%b0%97%e0%b0%be-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ad%e0%b0%be%e0%b0%b8/): హైదరాబాద్, సింహగర్జన ప్రతినిధి, జనవరి 14 : సైదా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రమేష్ ఏగ్గిడి – శ్రీకాంత్ మొగదాసు – చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “మిరాకిల్”. “సత్య గ్యాంగ్, ఫైటర్ శివ” చిత్రాల దర్శకుడు ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ సంక్రాంతి కానుకగా జనవరి 16న విడుదల కానుంది. రణధీర్ భీసు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బా పటేల్ హీరోయిన్, ఆకాంక్ష మరో హీరోయిన్. సీనియర్ హీరోలు శ్రీరామ్, సురేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నరేష్ నాయుడు, జనార్దన్, యోగి కాత్రే, విజయ్ సూర్య, ఇంతియాజ్, సాయిబాబా, దిల్ రమేష్, ఝాన్సీ, సూర్యనారాయణ, శ్రీధర్, శ్రీకాంత్, శివ, ఆమని, హైమావతి, నవ్య (అమ్ము) బెజవాడ మస్తాన్, ధీరజ అప్పాజీ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి పి.ఆర్.ఓ : ధీరజ్-అప్పాజీ, కెమెరా : సురేందర్ […] - [14-01-2026 ఈ పేపర్](https://simhagarjana.com/14-01-2026-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [13-01-2026 ఈ పేపర్](https://simhagarjana.com/13-01-2026-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [12-01-2026 ఈ పేపర్](https://simhagarjana.com/12-01-2026-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [11-01-2026 ఈ పేపర్](https://simhagarjana.com/11-01-2026-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [10-01-2026 ఈ పేపర్](https://simhagarjana.com/10-01-2026-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [09-01-2026 ఈ పేపర్](https://simhagarjana.com/09-01-2026-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [08-01-2026 ఈ పేపర్](https://simhagarjana.com/08-01-2026-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణ అభ్యుదయ వాదులకు "ఆహ్వానం"](https://simhagarjana.com/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%ae%e0%b1%8d%e0%b0%a8%e0%b0%be%e0%b0%af-%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b0%95%e0%b1%80%e0%b0%af-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b0%e0%b1%8d/): ఆంధ్రుల భవిష్యత్ కోసం ఆంధ్ర మాత కన్నీరు పెడుతుంది మిత్రమా.. రాజకీయ కాలుష్యానికి తావులేని నూతన ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్ పేదరికం లేని సంపన్న రాష్ట్రం అని నిరూపిద్దాం. ఆలస్యం లేని మీ త్యాగాల కోసం, ఈ మహోన్నత ఉద్యమంలో మీ భాగస్వామ్యం కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఎదురు చూస్తుంది. రాజకీయ ఉజ్వల భవిష్యత్ కోసం ఆంధ్ర రాష్ట్ర అభ్యున్నతి కోసం “రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్” పార్టీ సామాజిక స్పృహగల కార్యోన్ముకులను ఆహ్వానిస్తున్నాము. భారతదేశ చరిత్రలో న్యాయవాదులది, జర్నలిస్ట్ లది, యువతీ యువకులది, విద్యావంతులైన మేధావులది ఎంతో కీలక పాత్ర వుందని గ్రహించి మరో స్వాతంత్ర్య పోరాట ఉద్యమంగా బావించి స్వచ్చందంగా ముందుకు రావాలని కోరుచున్నాము. ఆంధ్రప్రదేశ్ లో గల 175 అసెంబ్లీ స్థానాలకు కో-ఆర్డినేటర్లుగాను, 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు కన్వీనర్లుగాను, ఆంధ్రరాష్ట్రంలో గల 28 జిల్లాలకు అధ్యక్షులు /కార్యదర్శిలుగాను బాధ్యతలు నిర్వహించుటకు విజ్నులైన మీకు పిలుపు నిస్తున్నాము.ఆశక్తి గలవారు […] - [ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లో సరికొత్త లేయర్స్ ఉన్న చిత్రం సఃకుటుంబానాం : హీరో దీక్షిత్ శెట్టి](https://simhagarjana.com/%e0%b0%ab%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%ae%e0%b0%bf%e0%b0%b2%e0%b1%80-%e0%b0%8e%e0%b0%82%e0%b0%9f%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9f%e0%b1%88%e0%b0%a8%e0%b1%8d%e0%b0%ae%e0%b1%86%e0%b0%82%e0%b0%9f%e0%b1%8d/): హైదరాబాద్, సింహగర్జన ప్రతినిధి, జనవరి 07 : హెచ్.ఎన్.జి సినిమాస్ ఎల్.ఎల్.పి బ్యానర్ పై ఉదయ్ శర్మ రచన, దర్శకత్వంలో మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మాతలుగా నేడు ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సఃకుటుంబానాం. రామ్ కిరణ్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం తదితరులు కీలకపాత్రలో పోషిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించగా మధు దాసరి డిఓపిగా పనిచేశారు. ఎడిటర్ గా శశాంక్ మలి చేశారు. నూతన సంవత్సర దినోత్సవ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రాన్ని చూసిన హీరో దీక్షిత్ శెట్టి స్పందిస్తూ “ఒక సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చిన చిత్రం సఃకుటుంబానాం. సినిమాలోని క్యారెక్టర్స్ ఇంకా అలాగే సినిమాలో కొన్ని ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ […] - ["జిందగీ ఇన్ టు షేడ్స్"కి ఈ స్థాయి స్పందన ఊహించలేదు](https://simhagarjana.com/%e0%b0%9c%e0%b0%bf%e0%b0%82%e0%b0%a6%e0%b0%97%e0%b1%80-%e0%b0%87%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%9f%e0%b1%81-%e0%b0%b7%e0%b1%87%e0%b0%a1%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d%e0%b0%95%e0%b0%bf-%e0%b0%88-%e0%b0%b8/): హైదరాబాద్, సింహగర్జన ప్రతినిధి, జనవరి 07 : ఓంషీల్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన డాక్యుమెంటరీ “జిందగీ ఇన్ టూ షేడ్స్”తో డాలీ తోమర్ హృదయాన్ని తాకే కథనాన్ని తెరపైకి తీసుకొచ్చారు. డాలీకి సినిమామేకింగ్ అంటే కేవలం వృత్తి కాదు… సర్వస్వం. భావోద్వేగాలు, మానవ సంబంధాల ప్రయాణమే ఆమె సినిమా. ఈ డాక్యుమెంటరీ మొదటి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయిన ఇఫ్తేకర్ షరీఫ్ జీవిత ప్రయాణాన్ని ఆవిష్కరిస్తుంది. రెండు దేశాలు, రెండు సంస్కృతుల మధ్య తన జీవితాన్ని ఎలా అర్థవంతంగా సాగిస్తున్నాడో ఈ చిత్రం చూపిస్తుంది. ఈ ప్రయాణం మొదలైన నగరం కావడంతో హైదరాబాద్‌ను ప్రీమియర్ వేదికగా ఎంచుకున్నారు డాలీ. ఇది ఆయన పుట్టిన గడ్డ, భావోద్వేగాల కేంద్రం, అలాగే ఆయన విజయంతో ముడిపడి ఉన్న నగరం.చికాగోలో ఇఫ్తేఖార్, ఎన్నో ఏళ్లుగా పత్రాలు లేకుండా విదేశాల్లో జీవిస్తున్న భారతీయులకు సహాయం చేస్తూ, వారిని సురక్షితంగా స్వదేశానికి చేర్చిన దృశ్యాలను డాలీ ప్రత్యక్షంగా […] - [సోమశేఖరుని నిఖార్సైన జీవితం...](https://simhagarjana.com/%e0%b0%b8%e0%b1%8b%e0%b0%ae%e0%b0%b6%e0%b1%87%e0%b0%96%e0%b0%b0%e0%b1%81%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%96%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b8%e0%b1%88%e0%b0%a8-%e0%b0%9c%e0%b1%80%e0%b0%b5/): హైదరాబాద్, సింహగర్జన, జనవరి 06 : రతనాల సీమ రాయలసీమ పల్లె ప్రాంతమైన మంగళంపేట గడ్డపై శ్రీమతి రాధా రుక్మిణి, రమణయ్య దంపతుల అల్లారు, అల్లరి సంతానమే ప్రముఖ చిత్ర దర్శకులు అడవి సాయి కిరణ్ గారు మెచ్చిన ,మెప్పించిన మాటల రచయిత పొక్కళ్ల సోమశేఖర్. సింహగర్జన పత్రిక సోమవారం ప్రముఖ సంగీత దర్శకులు అనుపృబెన్స్ వారి స్టూడియోలో నిర్వహించిన ఇంటర్వ్యూలో వారి మాటల్లో ఇలా… మనిషన్న వాడు అనుకున్నది సాధించాలి అంటే మిత్రుని మాటల కన్నా శత్రువు మాటల ద్వారానే కసిగా మార్గాన్ని గమ్యాన్ని నిర్దేశించుకోవచ్చని… ఎదుటి వ్యక్తి శక్తిని యుక్తిగా పసిగట్టి పనిపట్టి ఇసుక నుండి తైలం తీయగల మేధావి అయిన దర్శకులు అడవి సాయి కిరణ్ గారి చెంతకు తాను చేరడం వారి ఆదరణ తీయని అనుభూతిని నిత్యం పంచుతుందన్నారు. తన కుటుంబ నేపథ్యాన్ని, తన తండ్రి ప్రధాన ఉపాధ్యాయునిగా తనకు చిరు ప్రాయంలో నేర్పిన అక్షర […] - [సమయస్ఫూర్తితో పెను ప్రమాదాన్ని అడ్డుకున్న జీడిమెట్ల ట్రాఫిక్ మార్షల్స్](https://simhagarjana.com/%e0%b0%b8%e0%b0%ae%e0%b0%af%e0%b0%b8%e0%b1%8d%e0%b0%ab%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a4%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8b-%e0%b0%aa%e0%b1%86%e0%b0%a8%e0%b1%81-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ae%e0%b0%be/): జీడిమెట్ల, సింహగర్జన ప్రతినిధి, జనవరి 06 : సూరారం జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లారెడ్డి హాస్పిటల్ ఎదురుగా శనివారం సాయంత్రం ఒక పెను ప్రమాదం తప్పింది. గండి మైసమ్మ నుంచి బాలానగర్ వైపు వెళ్తున్న ఒక ద్విచక్ర వాహనం నుండి అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సాయంత్రం వేళలో గండి మైసమ్మ–బాలానగర్ రహదారి ఎప్పుడూ తీవ్ర ట్రాఫిక్‌తో నిండిపోయి ఉంటుంది. అలాంటి సమయంలో ద్విచక్ర వాహనం నుండి మంటలు రావడంతో వాహనదారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనను గమనించిన జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ మార్షల్స్ మద్దూరి ప్రశాంత్, కట్టేబోయిన శివకుమార్ యాదవ్, కొమ్ము విక్రం వెంటనే అప్రమత్తమయ్యారు. సమయాన్ని వృథా చేయకుండా పక్కనే ఉన్న భారత్ పెట్రోల్ బంక్ నుంచి భద్రతా చర్యల కోసం ఉపయోగించే నైట్రోజన్ సిలిండర్ తీసుకువచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. […] - [గో ఆధారిత ఉత్పత్తులు షాప్ ఉద్ఘాటన](https://simhagarjana.com/%e0%b0%97%e0%b1%8b-%e0%b0%86%e0%b0%a7%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a4-%e0%b0%89%e0%b0%a4%e0%b1%8d%e0%b0%aa%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-%e0%b0%b7%e0%b0%be%e0%b0%aa/): మార్కాపురం జిల్లా ప్రతి నిధి, సింహగర్జన (ముత్యాల నరేష్ రెడ్డి) జనవరి 06 : సొసైటీ కాలనీ మదనపల్లి నగరం అన్నమయ్య జిల్లాలో విలేజ్ న్యాచురల్స్ గో ఆధారిత ఉత్పత్తులు షాప్ ఉద్ఘాటన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రాంత ఆరోగ్య ప్రముఖ్ రామ్ మూర్తి మరియు బిజెపి సీనియర్ నాయకుడు చల్లపల్లి నరసింహారెడ్డి విచ్చేసారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి గో ఆధారిత ఉత్పత్తులు షాప్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాంతారాం వైద్యశాల అధినేత డాక్టర్ పవన్ కుమార్ రెడ్డి, అన్నమయ్య జిల్లా సంయోజక ఈశ్వర్ రెడ్డి మరియు బంధు మిత్రులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రాంత ఆరోగ్య ప్రముఖ్ రామ్ మూర్తి మాట్లాడుతూ దేశవాళి వరి వంగడాలు మరియు చిరుధాన్యాలు వాటి ఉపయోగం, ఆరోగ్య విలువలు గురుంచి వివరంగా తెలియచేశారు. - [07-01-2026 ఈ పేపర్](https://simhagarjana.com/07-01-2026-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [మార్కాపురం జిల్లాలో తొలిసారిగా ప్రజా సమస్యల ఫిర్యాదుల కార్యక్రమం](https://simhagarjana.com/%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%95%e0%b0%be%e0%b0%aa%e0%b1%81%e0%b0%b0%e0%b0%82-%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%a4%e0%b1%8a%e0%b0%b2%e0%b0%bf/): మార్కాపురం, సింహగర్జన ప్రతినిధి (ముత్యాల నరేష్ రెడ్డి) జనవరి 05 : నూతనంగా ఏర్పాటు అయిన మార్కాపురం జిల్లాలో ప్రజలకు మరింత చేరువగా పోలీస్ సేవలు అందించాలనే ఉద్దేశంతో, జిల్లా పోలీస్ కార్యాలయం, మార్కాపురంలో సోమవారం జిల్లా ఇన్చార్జి ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ప్రజా సమస్యల ఫిర్యాదుల కార్యక్రమం నిర్వహించారు. కొత్త జిల్లా ఏర్పాటు అనంతరం మొట్టమొదటిసారిగా ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన ఫిర్యాదిదారుల యొక్క వ్రాతపూర్వక వినతులను ఎస్పీ స్వీకరించి వారితో ముఖాముఖిగా మాట్లాడి వారి ఫిర్యాదుల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని చట్టపరిధిలో పరిష్కరిస్తామని వారికి భరోసా కల్పించారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు, మహిళల సమస్యలు, ఆర్థిక, భూ వివాదలకు సంబంధించిన పిర్యాదులు, గ్రామస్థాయిలో నెలకొన్న వివిధ సమస్యలను ప్రజలు ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. ఫిర్యాదులకు న్యాయం జరిగే […] - [06-01-2026 ఈ పేపర్](https://simhagarjana.com/06-01-2026-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [05-01-2026 ఈ పేపర్](https://simhagarjana.com/05-01-2026-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [04-01-2026 ఈ పేపర్](https://simhagarjana.com/04-01-2026-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [పదహారు రోజుల పండుగ చిత్ర బృందం ఆధ్వర్యంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు](https://simhagarjana.com/%e0%b0%aa%e0%b0%a6%e0%b0%b9%e0%b0%be%e0%b0%b0%e0%b1%81-%e0%b0%b0%e0%b1%8b%e0%b0%9c%e0%b1%81%e0%b0%b2-%e0%b0%aa%e0%b0%82%e0%b0%a1%e0%b1%81%e0%b0%97-%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0/): హైదరాబాద్, సింహగర్జన ప్రతినిధి, జనవరి 01 : 2026 ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా సినీ దర్శకుడు సాయికిరణ్ అడివి చిత్ర బృందం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రథా పిక్చర్స్, సాయి సినీ చిత్ర సంయుక్త బ్యానర్లపై సురేష్ కుమార్ దేవత, హరితా దుద్దుకూరు, ప్రతిభా అడివి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా పదహారు రోజుల పండుగ చిత్ర బృందం నూతన సంవత్సర వేడుకలు సీనియర్ నటి రేణుదేశాయ్ (రాజమ్మ) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం అంతా కలిపి నూతన సంవత్సర కేకు కట్ చేసి, ఒకరికి ఒకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నటీమణి రేణుదేశాయ్ (రాజమ్మ), సినీ దర్శకుడు సాయికిరణ్ అడివి, హీరో సాయి కృష్ణ, హీరోయిన్ గోపికా ఉదయన్, నిర్మాత సురేష్ కుమార్ దేవత, సోమ శేఖర్ పొక్కల్లా, సహా నిర్మాత అమృత వర్షిణి దేవత, […] - [02-01-2026 ఈ పేపర్](https://simhagarjana.com/02-01-2026-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [01-01-2026 ఈ పేపర్](https://simhagarjana.com/01-01-2026-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [31-12-2025 ఈ పేపర్](https://simhagarjana.com/31-12-2025-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [30-12-2025 ఈ పేపర్](https://simhagarjana.com/30-12-2025-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [29-12-2025 ఈ పేపర్](https://simhagarjana.com/29-12-2025-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [28-12-2025 ఈ పేపర్](https://simhagarjana.com/28-12-2025-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [విశ్రాంత స్పెషల్ కలెక్టర్ పిడుగు బాబురావు ఆధ్వర్యంలో విశిష్ట పూజలు](https://simhagarjana.com/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%82%e0%b0%a4-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%aa%e0%b1%86%e0%b0%b7%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%95%e0%b0%b2%e0%b1%86%e0%b0%95%e0%b1%8d%e0%b0%9f%e0%b0%b0/): ప్రకాశం జిల్లా, సింహగర్జన ప్రతినిధి (ముత్యాల నరేష్ రెడ్డి) డిసెంబర్ 26 : శీలంవారిపల్లి గ్రామంలో ప్రతి శనివారం విశ్రాంత స్పెషల్ కలెక్టర్ మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్త పిడుగు బాబురావు ఆధ్వర్యంలో విశిష్ట పూజలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ పూజ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని ఆయన కోరారు. శీలంవారిపల్లి గ్రామం నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. వెంకట రంగయ్య, విజయలక్ష్మి దంపతుల కుమారుడైన పోతంశెట్టి రాకేష్ భార్య అమల ఈ అన్న ప్రసాద వితరణకు దాతలుగా వ్యవహరిస్తున్నారని తెలియజేశారు. - [శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ద్వార దర్శనం](https://simhagarjana.com/%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80%e0%b0%a6%e0%b1%87%e0%b0%b5%e0%b0%bf-%e0%b0%ad%e0%b1%82%e0%b0%a6%e0%b1%87%e0%b0%b5%e0%b0%bf-%e0%b0%b8%e0%b0%ae%e0%b1%87%e0%b0%a4-%e0%b0%b5%e0%b1%86%e0%b0%82/): ప్రకాశం జిల్లా, సింహగర్జన ప్రతినిధి (ముత్యాల నరేష్ రెడ్డి) డిసెంబర్ 26 : ప్రకాశం జిల్లా సి.యస్.పురం మండలము కోవిలంపాడు పంచాయతి శీలంవారిపల్లి గ్రామంలో డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 2తేదీ వరకు విశిష్ట పూజా కార్యక్రమాలు జరుగుతాయని దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త మరియు విశ్రాంత స్పెషల్ కలెక్టర్ పిడుగు బాబురావు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారికి విశేష పూజలు, ప్రత్యేక అలంకరణ చేయడం జరుగుతుందన్నారు. స్వామి వారికి ఆలయ అర్చకులు పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించడం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేయడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త మరియు విశ్రాంత స్పెషల్ కలెక్టర్ పిడుగు బాబురావు కోరారు. - [బాల్య వివాహం చట్టారీత్యా నేరం - సీఐ ఎం.శ్రీనివాసరావు](https://simhagarjana.com/%e0%b0%ac%e0%b0%be%e0%b0%b2%e0%b1%8d%e0%b0%af-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b5%e0%b0%be%e0%b0%b9%e0%b0%82-%e0%b0%9a%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%be%e0%b0%b0%e0%b1%80%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af%e0%b0%be/): ప్రకాశం జిల్లా, సింహగర్జన ప్రతినిధి (ముత్యాల నరేష్ రెడ్డి) డిసెంబర్ 26 : బాల్యవాహం చట్టరీత్యా నేరమని సీఐ ఎం.శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం స్వయంకృషి సేవాసంస్థ అధ్యక్షుడు డాక్టర్ షేక్ నాయబ్ రసూల్ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు నిర్వహించడం చట్ట వ్యతిరేకమనే వాల్ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న అమ్మాయికి, 21 సంవత్సరాలు కంటే తక్కువ ఉన్న అబ్బాయికి వివాహం చేయడం పూర్తిగా చట్టరీత్యా నేరం అని ఆయన అన్నారు. బాల్య వివాహం చేయించే పూజారి, మౌలానా, చర్చి ఫాదర్ శిక్షార్హులు. పెళ్లి చేసిన ఏ ఇతర మత పెద్దలైనా శిక్షించబడతారన్నారు. బాల్య వివాహాలకు సేవలందించే క్యాటరింగ్ బ్యాండ్ మరియు టెంట్ హౌస్ వ్యక్తులకు, ఫంక్షన్ హాల్ నిర్వాహకులకు మరి ఎవరికైనా 2 సంవత్సరాలు వరకు జైలు శిక్ష మరియు రూ.1లక్ష రూపాయల జరిమానా వేయించబడును అన్నారు. […] - [25-12-2025 ఈ పేపర్](https://simhagarjana.com/25-12-2025-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [యువ రచయితుల చేతుల మీదుగా సింహగర్జన క్యాలెండర్ విడుదల](https://simhagarjana.com/%e0%b0%af%e0%b1%81%e0%b0%b5-%e0%b0%b0%e0%b0%9a%e0%b0%af%e0%b0%bf%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2-%e0%b0%9a%e0%b1%87%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2-%e0%b0%ae%e0%b1%80%e0%b0%a6%e0%b1%81%e0%b0%97%e0%b0%be/): హైదరాబాద్, సింహగర్జన ప్రతినిధి, డిసెంబర్ 24 : కీర్తి శేషులు అందెశ్రీ పేరిట నిర్వహిస్తున్న 38వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనశాలలో డా.సునీల్ కుమార్ యాండ్ర సారథ్యంలో వెలువడుతున్న “సింహగర్జన” తెలుగు ఈ దిన పత్రిక ముద్రించిన 2026వ సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. యువ రచయితలు చేతుల మీదుగా సింహగర్జన క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పుస్తక రచయితలు భాను తేజశ్రీ పోలగాని, సుంకు ధరణి, కృష్ణ, కొండలరావు, పవన్ సతీష్, సత్య ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. - [24-12-2025 ఈ పేపర్](https://simhagarjana.com/24-12-2025-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [23-12-2025 ఈ పేపర్](https://simhagarjana.com/23-12-2025-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [22-12-2025 ఈ పేపర్](https://simhagarjana.com/22-12-2025-%e0%b0%88-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) ## Pages - [E-Paper](https://simhagarjana.com/e-paper/) - [Blog](https://simhagarjana.com/blog-4/) - [Home](https://simhagarjana.com/home-4/) - [Blog](https://simhagarjana.com/blog-3/) - [Home](https://simhagarjana.com/home-3/) - [Blog](https://simhagarjana.com/blog-2/) - [Home](https://simhagarjana.com/home-2/) - [Blog](https://simhagarjana.com/blog/) - [Home](https://simhagarjana.com/) - [About](https://simhagarjana.com/about/): Blogger & Writer Maria Shriver There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form, by injected humour, or randomised words which don’t look even slightly believable. If you are going to use a passage of Lorem Ipsum, you need to be sure there isn’t anything embarrassing hidden in the middle of text. “But I must explain to you how all this mistaken idea of denouncing pleasure and praising pain was born and I will give you a complete account of the system, and expound the actual teachings of the great […] - [Contact](https://simhagarjana.com/contact/): Drop us a message Quick contact info Fermentum odio eu feugiat pretium nibh. Dolor sit consectetur adipiscing. 4001 Anderson Road, Phoenix AZ info@editornews.com +(15) 718-999-3939 Google Map [gmap-embed id=”941″] - [Privacy Policy](https://simhagarjana.com/privacy-policy-2/): Who we are Suggested text: Our website address is: http://newsexo-pro.themearile.com Comments Suggested text: When visitors leave comments on the site we collect the data shown in the comments form, and also the visitor’s IP address and browser user agent string to help spam detection. An anonymized string created from your email address (also called a hash) may be provided to the Gravatar service to see if you are using it. The Gravatar service privacy policy is available here: https://automattic.com/privacy/. After approval of your comment, your profile picture is visible to the public in the context of your comment. Media Suggested […] [comment]: # (Generated by Hostinger Tools Plugin)