Advertisement
ప్రజా సేవే పరమావధిగా మచ్చా గంగాధర్ (ఎంజిఆర్)

కాకినాడ, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 08 : ప్రజా సేవే పరమావధిగా ఎందరికో ఆపన్న హస్తం అందిస్తూ సేవా దృక్పథంతో ముందుకు వెళుతూ అందరి మన్ననలు పొందుతున్నారు…

Read More
69 వ రాష్ట్ర అంతర్ జిల్లాల అథ్లెటిక్స్ స్కూల్ క్రీడా పోటీలను ప్రారంభించిన రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబూరావు

గోవిందపురం, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 08 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి 69వ అథ్లెటిక్స్ స్కూల్ గేమ్స్ పోటీలు వజ్రపుకొత్తూరు మండలం పూండి గోవిందపురం హైస్కూల్లో అంగరంగ వైభవంగా…

Read More
కంచిపల్లి శ్రీనివాస్ హత్య కేసు ఛేదన

కాసుబాబు సహా ఎనిమిది మంది అరెస్ట్ అమలాపురం, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 08 : కంచిపల్లి శ్రీనివాస్ హత్య కేసును కోనసీమ జిల్లా పోలీసులు వేగంగా ఛేదించారు.…

Read More
డాక్టర్ శశిధర్ ను సత్కరించిన పిఎంపిలు

మండపేట, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 08 : అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవం సందర్భంగా కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ది పిఎంపి…

Read More
గోనేడ మాజీ సర్పంచ్ నీలం వెంకయ్యమ్మ (బేబీ) కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా టిడిపి అధ్యక్షుడు జ్యోతుల నవీన్

కిర్లంపూడి, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 08 : కిర్లంపూడి మండలం గోనేడ గ్రామానికి చెందిన కీర్తిశేషులు నీలం సూరిబాబు సతీమణి గోనేడ మాజీ సర్పంచ్ నీలం వెంకయ్యమ్మ…

Read More
ఎమ్మెల్యే వేగుళ్ళకు వెల్లువెత్తుతున్న అభినందనలు

విలీనం పై హర్షం వ్యక్తం చేసిన వైసీపీ నేత పట్టాభి పెద్ద ఎత్తున హాజరై వేగుళ్ళను సన్మానించిన కౌన్సిలర్లు మండపేట, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 08 :…

Read More
జె-కాం బిజినెస్ ఎక్స్‌పోను ప్రారంభించిన ఎంపీ ఉదయ్

కాకినాడ, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 08 : కాకినాడ నగరంలోని మెయిన్ రోడ్ ఎస్.ఆర్. ఎం.టి ఫంక్షన్ హాల్‌లో మూడు రోజులపాటు జరగనున్న ‘జె-కాం బిజినెస్ ఎక్స్‌పో’…

Read More
రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సహాయంగా రూ.25వేలు అందించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

జగ్గంపేట, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 08 : జగంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం సోమవరం గ్రామంలో శనివారం ఉదయం కారు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.…

Read More
పట్టణ సుందరీకరకణకు ప్రాధాన్యత – చైర్ పర్సన్ రాణి

మండపేట, సింహగర్జన ప్రతినిధి నవంబర్ 08 : మండపేట పట్టణ సుందరీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నామని మండపేట పురపాలక సంఘం చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి…

Read More
ప్రజల చేతిలో పల్లె రహదారుల సమాచారం

మంగళగిరి, సింహగర్జన సంపాదకుడు, డా సునీల్ కుమార్ యాండ్ర, నవంబర్ 07 : పల్లె ప్రజలకు నాణ్యతతో కూడిన స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, గుంతలు లేని రహదారులు…

Read More